Friday, March 29, 2024

సల్లంగా చూడు శివయ్య: పొంగులేటి

ఖమ్మం జిల్లా దమ్మపేట మండల పరిధిలోని ముష్టిబండ గ్రామం మహా శివరాత్రి సందర్భంగా శ్రీ బ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలందరిని సల్లంగా చూడాలని పరమేశ్వరున్ని వేడుకున్నారు.  పొంగులేటి వెంట మాజీ డిసిసిబి చైర్మన్ మువ్వా విజయబాబు, జిల్లా టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement