Thursday, March 28, 2024

Ganja: కారులో 43 కిలోల గంజాయి.. ఎక్కడి నుంచి వచ్చిందంటే..

తెలంగాణలో గత కొద్ది రోజులుగా భారీగా గంజాయి పట్టుబడుతోంది. రాంజేంద్రనగర్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. రాజేంద్రనగర్‌ పరిధిలోని చింతల్‌మెట్‌ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. కారులో తరలిస్తున్న 43 కిలోల గంజాయిని పట్టుకున్నారు. గంజాయిని ఆంధ్రప్రదేశ్‌ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement