Thursday, March 28, 2024

మౌలిక వసతుల కల్పనే ధ్యేయం: పెద్దపల్లి ఎంపీ

ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే ద్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత పేర్కొన్నారు. గురువారం పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలో సిసి రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పట్టణాలు అభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమధుకర్, మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజతోపాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement