Tuesday, April 23, 2024

ఆఫీస‌ర్లను బెదిరిస్తున్నాడ‌ని పీడీ యాక్ట్.. చంచ‌ల్‌గూడ జైలుకు త‌ర‌లింపు..

కామారెడ్డి, (ప్రభన్యూస్‌): నాగిరెడ్డిపేట్‌ మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామానికి చెం దిన మహమ్మద్‌ షాహిద్‌ పాష (38) పీడీ యాక్ట కింద ఉత్తర్వులు అందజేసి తదుపరి చంచల్‌గూడ సెంట్రల్‌ జైలులో అప్పగించడం జరిగిందని ఎస్‌ఐ.ఆంజనేయులు తెలిపారు. మహమ్మద్‌ షాహిద్‌ పాషపై ఇప్పటికీ మండల పోలీస్‌ స్టేషన్‌ కేసులు ఈ మధ్యన చేసిన నాలుగు నెరాలతో పాటు గతంలో చేసిన రెండు నేరాలతో కలిపి మొత్తం ఆరు కేసులు ఉన్నాయ‌న్నారు. ఇందులో ఒకటి అట్రాసిటీ కేసు నవెూదైందని, అంతేకాకుం డా అతనిపై రౌడీషీటర్‌ కూడా ఉందని, ఇట్టి వ్యక్తి నేరపూరిత చర్యల ద్వారా ప్రజలను, ప్రభుత్వ అధికారు లను బెదిరింపులకు గురిచేస్తూ శాంతి భద్రతలకు విఘా తం కలిగిస్తున్నాడు. కావున నేరాలు చేయడం మానుకుని అలాంటి ఆలోచనలు రాకుండా చూసుకుని మంచి సమాజ జీవితం గడపగలరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement