Friday, April 19, 2024

11మంది అధికార ప్ర‌తినిధుల‌కు పీసీసీ షోకాజ్ నోటీసులు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంది. పదకొండు మంది అధికార ప్రతినిధులకు పీసీసీ షోకాజ్ నోటీసులు అందజేసింది. హైదరాబాద్ గాంధీభవన్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన అధికార ప్రతినిధులు, ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 13 మంది అధికార ప్రతినిధులుండగా.. నిన్నటి సమావేశానికి 11 మంది అధికార ప్రతినిధులు గైర్హాజరైన సంగతి తెలిసిందే. హాజరు కాకపోవడానికి గల కారణాలపై వివరణ ఇవ్వాలని నోటీసులలో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement