ఈనెల 16వతేదీన ఉదయం 11.30గంటలకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జాతీయ గీతాలాపన చేయాలని రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీలు, వార్డులు, యూఎల్బీలు, ముఖ్యమైన ట్రాఫిక్ జంక్షన్లు, విద్యాసంస్థలు, జైలు ప్రాంగాణాల్లో గీతాలాపన చేయాలన్నారు. క్రమశిక్షణతో జాతీయ గీతాలాపన చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement