Wednesday, April 24, 2024

ఎన్టీఆర్ 26వ వ‌ర్ధంతి : నివాళుల‌ర్పించిన బాల‌కృష్ణ

సికింద్రాబాద్ : విశ్వ విఖ్యాత న‌ట‌సార్వ‌భౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం సికింద్రాబాద్ రసూల్ పూరా చౌరస్తాలో అమర జ్యోతిని నందమూరి బాలకృష్ణ వెలిగించి ప్రారంభించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహనికి పూలమాల‌ వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఎన్టీఆర్ ప్రజల హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయార‌న్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకూ ఎన్టీఆర్ ను ఎవరూ మరిచిపోరన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement