Wednesday, March 27, 2024

నిజామాబాద్ జిల్లాలో పులి సంచారం.. ఆవుపై దాడి…

నిజామాబాద్ జిల్లాలో పులి సంచారం క‌ల‌క‌లం రేపుతోంది. సిరికొండ మండ‌లం మైలారం శివారులో పులి ఆవుపై దాడి చేసిన చంపిన‌ట్లు స్థానికులు గుర్తించారు. దీంతో గ్రామ‌స్తులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. వెంట‌నే ఫారెస్ట్ అధికారుల‌కు స‌మాచారం అందించారు. గ్రామ‌స్తులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement