Saturday, April 20, 2024

ఆర్టీసీ బస్సు బోల్తా… ఆరుగురికి తీవ్రగాయాలు

ఆర్టీసీ బస్సు బోల్తా పడి.. ఆరుగురికి తీవ్రగాయాలైన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 19మంది ప్రయాణీకులున్నారు. బోధన్ నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement