Saturday, April 20, 2024

బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. త‌ల్లి మృతి.. కూతురి ప‌రిస్థితి విష‌మం..

నిజామాబాద్ నగరంలో దారుణం జరిగింది. నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో ఉన్న ఓ అపార్ట్ మెంట్ 5వ అంతస్తు నుంచి దూకి తల్లి, కూతురు ఆత్మహత్యాయత్నం చేశారు. తీవ్ర గాయాలపాలైన ఇద్దరినీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి అనూష మృతి చెందగా.. కూతురు పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement