Wednesday, April 24, 2024

Breaking: నిజామాబాద్ లో రైల్వే ఉద్యోగాల పేరుతో మోసం

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో రైల్వే ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి పాల్పడ్డ ఘటన చోటుచేసుకుంది. రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని 50మందికి కుచ్చుటోపీ పెట్టారు. ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష వరకు వసూలు చేశారు. అంతేకాకుండా నకిలీ అపాయింట్ మెంట్ ఆర్డర్స్, ఐడీ కార్డులు జారీ చేశారు. చివరికి మోసపోయామని గ్రహించిన బాధితులు నిందితుడు నరేష్ పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement