Thursday, April 25, 2024

Breaking : నిజామాబాద్ లో.. మెడికో విద్యార్థి ఆత్మహత్య

నిజామాబాద్ అర్బన్- జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజ్ హాస్టల్ లో విషాదం చోటు చేసుకుంది. మెడికల్ ఫైనలియర్ విద్యార్ధి దాసరి హర్ష తన రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. విద్యార్థి ఆత్మహత్యపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.దాసరి హర్ష స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామం.సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడున్నారు పోలీసులు..మిగ‌తా విష‌యాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement