Friday, April 19, 2024

TSPSC పై సిట్టింగ్ జడ్జితో విచారణ జర‌పాల‌ని కోరుతూ బిజెపి దీక్ష‌…

నిజామాబాద్ – TSPSC పై సిట్టింగ్ జడ్జితో విచారణ జర‌పాల‌ని కోరుతూ జిల్లాలోని బోధన్ నియోజకవర్గ కేంద్రంలో బిజెపి శ్రేణులు తమ నిరసనలు వ్యక్తం చేశారు. లీకేజీకి బాధ్యత వహించి మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. పరీక్షకు సిద్ధమైన అభ్యర్థులకు రూ.1 లక్ష నష్టపరిహారం అందించాల‌ని కోరారు. .. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్ కూరెళ్ళ , సీనియర్ నాయకులు డాక్టర్ శివప్ప,అడ్లురి శ్రీనివాస్,రామరాజు, అశోక్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పు సురేష్, జడ్పీటీసీ మేక విజయ సంతోష్, ఎడపల్లి మండల అధ్యక్షులు కమలాకర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్, వైస్ ఎంపీపీ యోగేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి కందికట్ల శ్రీనివాస్, మల్లెపూల శ్రీనివాస్, ధర్మపురి , రాంచందర్, భాను గౌడ్, పెరక వెంకటేష్, ఏశాల సూరి, ఎర్రం శ్రీనివాస్, పప్పుల వేణు, ప్రణయ్, న్యావనంది శ్రీకాంత్, నరేంద్రర్, నర్శింహులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement