Wednesday, April 24, 2024

నిజామాబాద్‌లో వింత గొర్రె పిల్ల జననం

నిజామాబాద్ జిల్లాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. జక్రాన్ పల్లి మండల కేంద్రంలో రెండు తలలు, నాలుగు కన్నులతో మంగళవారం ఉదయం ఓ గొర్రె పిల్ల జన్మించింది. తొగరి లక్ష్మణ్ అనే వ్యక్తి 50 గొర్రెలను పెంచుకుంటుండగా.. అందులోని ఓ గొర్రె ఈ వింత గొర్రెకు జన్మనిచ్చింది. గతంలో ఎప్పుడూ గొర్రె ఇలా పుట్టలేదని లక్ష్మణ్ వివరించాడు. కాగా వింత గొర్రె పిల్లను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీఎత్తున స్థానికులు తరలివస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ జెండా పండగ

Advertisement

తాజా వార్తలు

Advertisement