Thursday, March 28, 2024

ఆర్మూర్ బస్టాండ్ లో 5.5 తులాల బంగారం చోరీ

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌లోని ఆర్మూర్ బస్టాండ్ దగ్గర చోరీ జరిగింది. ఓ మహిళ బ్యాగులో నుంచి దుండగులు 5.5 తులాల బంగారం, 20 తులాల వెండిని అపహరించారు. బంగారం దొంగ‌లు ఎత్తుకెళ్ల‌డంతో బాధిత మ‌హిళ ల‌బోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement