Saturday, April 20, 2024

ప్రశాంతంగా ముగిసిన నవోదయ ప్రవేశ పరీక్ష

ములుగు జల్లాలో జవహర్ నవోదయ విద్యాలయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్ బ్. పూర్ణిమ తెలిపారు. ములుగు జిల్లా కేంద్రంలో టీఎస్ మోడల్ స్కూల్ లో 204 మంది విద్యార్థులకు గాను 157 మంది పరిక్షకు హాజరైనట్లు సూర్యనారాయణ తెలిపారు. ZPHS గర్ల్స్ లో 120 కు గాను 92 మంది హజరైనట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో 112 మంది విద్యార్థులకు గాను 76 మంది హాజరైనట్లు రాజేశ్వరరావు తెలిపారు. ఏటూరునాగారంలో 145 మందికి గాను 95 మంది హాజరయ్యారని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement