Friday, April 26, 2024

ఏసీబీ వలలో చిక్కిన యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్

యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వ‌హించారు. వెంచ‌ర్ రిజిస్ట్రేష‌న్ కోసం స‌ద‌రు య‌జ‌మాని నుంచి స‌బ్ రిజిస్ట్రార్ దేవానంద్.. డాక్యుమెంట్ రైట‌ర్ ప్ర‌భాక‌ర్ ద్వారా లంచం డిమాండ్ చేశారు. ఈ క్ర‌మంలో స‌ద‌రు య‌జ‌మాని.. డాక్యుమెంట్ రైట‌ర్‌కు రూ. 20 వేలు లంచం ఇస్తుండ‌గా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. డాక్య‌మెంట్ రైట‌ర్‌తో స‌హా స‌బ్ రిజిస్ట్రార్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా సబ్ రిజిస్ట్రార్ దేవానంద్‌ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: 100 ఏళ్ల కిందటే కరెన్సీ నోటుపై ‘రామప్ప’ ఆలయం

Advertisement

తాజా వార్తలు

Advertisement