Thursday, April 25, 2024

యాదాద్రీశుడిని దర్శింకున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని కేంద్ర బొగ్గు గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి దర్శించుకున్నారు. గురువారం యాదగిరిగుట్టకు చేరుకున్న ఆయనకు ఆలయ అధికారుల, అర్చకులు ఆలయం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంత‌రం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ప్రహ్లాద్‌ జోషీకి అర్చకులు ఆశీర్వచనం అందించి, లడ్డు ప్రసాదం అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement