Wednesday, April 24, 2024

Breaking: రెండు కార్లు ఢీ : ఇద్దరు మృతి, ఎనిమిది మందికి గాయాలు

రెండు కార్లు ఢీకొని ఇద్దరు మృతిచెందగా, మరో ఎనిమిది మందికి గాయాలైన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలో పెద్దవూరలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన వారు దేవరకొండ మండలం మల్లయ్య తాండా వాసులుగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement