Wednesday, April 24, 2024

నాగార్జునసాగర్ . 7 – 6,592 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భ‌గ‌త్

నల్గొండ: నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భ‌గ‌త్‌ 7వ రౌండ్‎లోనూ ముందంజలో కొనసాగుతున్నారు. 7వ రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థి భగత్‌ 6,592 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. 7వ రౌండ్‎లో టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు 4,022 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డికి 2,607 ఓట్లు,  బీజేపీ అభ్యర్థి రవికుమార్‌కు 74 ఓట్లు వచ్చాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement