Friday, March 29, 2024

Breaking: న‌ల్గొండ జిల్లాలో కూలిన ట్రైనీ హెలికాప్టర్ : పైలెట్, ట్రైనీ పైలెట్ మృతి

హైదరాబాద్/నల్లగొండ : నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. పెద్దవూర మండలం, తుంగతుర్తి పరిధిలోని రామన్నగూడెంతండా సమీపంలో ట్రైని హెలికాప్టర్ కుప్ప కూలింది. ఆ సమయంలో దట్టమైన మంటలు చూశామని అక్కడి పోలాల్లో ఉన్న స్థానిక రైతులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి పోలీస్,రెవెన్యూ, వైద్య బృందాలు చేరుకున్నాయి. పైలట్, ట్రైనీ పైలట్ ఇద్దరు కూడా మృతి చెందారని ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement