Monday, March 25, 2024

బ‌స్సు బోల్తా.. 9మందికి గాయాలు..

బ‌స్సు బోల్తా ప‌డి 9మందికి గాయాలైన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. చిట్యాల మండలం వట్టమర్తిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలు కావడంతో బాధితులను ఆస్పత్రులకు తరలించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement