Thursday, March 28, 2024

Yadadri: జంప‌ల్లి చందునాయ‌క్ తాండాలో ఉద్రిక్త‌త

యాదాద్రి జిల్లా బీబీన‌గ‌ర్ మండ‌లం జంప‌ల్లి చందునాయ‌క్ తాండాలో ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. భూ త‌గాదాల‌తో ఇరువ‌ర్గాలు భ‌గ్గుమ‌న్నాయి. 12 ఎక‌రాల‌ భూమి విష‌యంలో రెండు బంజారా కుటుంబాల మ‌ధ్య వివాదం చోటుచేసుకుంది. క‌ర్ర‌ల‌తో ఒక‌రిపై ఒక‌రు బంజారా కుటుంబాలు దాడి చేసుకున్నాయి. ఈదాడిలో గాయ‌ప‌డిన బాధితులు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement