Tuesday, March 26, 2024

బైక్ పై గ్రామాన్ని చుట్టేసిన విఫ్ సునీతా రెడ్డి

యాదాద్రి : యదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బొందుగుల గ్రామంలో రైతు వేదిక, కమ్యూనిటీ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్ర‌భుత్వ విఫ్ సునీతారెడ్డి సోమవారం బైక్ పై కూర్చొని గ్రామాన్ని చుట్టేశారు. రహదారులు, పారిశుధ్యం, హరితహారం, పనులను పర్యవేక్షిస్తూ గ్రామ సమస్యలను తెకుసుకున్నారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా పలకరిస్తూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement