Friday, April 26, 2024

ఆటో కార్మికులను ఆదుకోవాలని గవర్నర్ కు వినతి

యాదాద్రి : యాదగిరిగుట్టలో 300 మంది ఆటో కార్మికులను అదుకోవాలని కోరుతూ గురువారం ఆలేరు మాజీ ఎమ్మెల్యే, భాజపా రాష్ట్ర నాయకుడు బూడిద భిక్షమయ్య రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ను కలసి వినతిపత్రం అందజేశారు. గుట్ట పైకి ఆటోలు అనుమతించకపోవడంతో వారి కుటుంబాలు జీవనోపాధి కోల్పోయారని చెప్పారు. కార్మికుల కుటుంబాలను అదుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement