Wednesday, March 27, 2024

క్రీడలు మానసిక ఉల్లాసం.. క్రికెట్ ఆడిన ఎమ్మెల్యే

క్రీడలు శరీర దారుడాన్ని పెంపొందించడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కల్గిస్తాయని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం వెంకీర్యాల గ్రామంలో వెంకిర్యాల ప్రీమియర్ లీగ్ -3, క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సంధర్బంగా క్రీడాకారులతో సరదాగా  క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సహ పరిచారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement