Friday, April 19, 2024

ప్రేమికుల ఆత్మహత్య

యాదాద్రి : ప్రేమికులు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషాధ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని యాదాద్రిలో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఈరోజు సాయంత్రం చోటుచేసుకుంది. జిల్లాలోని రాజాపేట మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన ప్రేమికులు మాడిశెట్టి అఖిల (18), కోటోజు సాయితేజ (19) లు గత కొంతకాలంగా ప్రేమించుకున్నట్లు సమాచారం. అయితే వారిరువురు ప్రేమించుకొని ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయం తెలియాల్సి ఉంది. వీరి ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement