Saturday, April 20, 2024

చిరుమర్తి లింగయ్యను పరామర్శించిన నేతలు

యాదాద్రి : నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య తండ్రి మృతిచెందగా మంగళవారం నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెలెంల్లా గ్రామంలో నిర్వహించిన అంత్యక్రియల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఫైళ్ల శేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, దూదిమెట్ల బాలరాజు గౌడ్, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొని చిరుమర్తిని పరామర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement