Thursday, April 25, 2024

Breaking: నల్గొండ ప్రభుత్వాస్పత్రి వద్ద డాక్టర్ల నిరసన

నల్గొండ ప్రభుత్వాస్పత్రి వద్ద డాక్లర్లు నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వాస్పత్రిలో 52 మంది డాక్టర్లకు మెమోలు జారీ అయ్యాయి. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మెమోలు జారీ చేశారు. విధులకు హాజరు కాలేదని మెమోలు జారీ చేశారు. అయితే సెలవు రోజుల్లో ఎలా విధులకు హాజరవుతామని డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement