Thursday, April 25, 2024

అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించండి : వైయస్ షర్మిల

యాదాద్రి : అవినీతి ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించాల‌ని వైఎస్సార్ టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిల అన్నారు. గురువారం జిల్లాలోని మహా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా భూదంపోచంపల్లి మండలం వంకమామిడి గ్రామంలో కోలాటం నాట్యాలతో షర్మిలకు స్వాగతం పలికారు. 28వ రోజు పాదయాత్ర కొనసాగుతుంది. పాద‌యాత్ర‌లో ఆమె మాట్లాడుతూ… రాష్ట్రంలో అవినీతి, రాచరిక, నిజాం పాలన కొనసాగుతుంద‌ని, గద్దె దించే వరకు పోరాటం ఆగదని వైఎస్ షర్మిల అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement