Friday, April 26, 2024

యాదాద్రిలో ఏపీ మంత్రి విశ్వరూప్ పూజలు

యాదాద్రి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి విశ్వరూప్ కుటుంబ సమేతంగా సోమవారం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహా స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి ఆలయ పునః నిర్మాణం మహా అద్భుతమని అన్నారు. మంత్రికి ఆలయ ఏఈఓ గజవెళ్ళి రమేష్ బాబు స్వామి వారి ప్రసాదాన్ని అందజేసి ఘనంగా సన్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement