Saturday, April 20, 2024

Accident : కారు-బైక్ ఢీ.. ఒకరు మృతి

సూర్యాపేట-ఖమ్మం హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మోతే మండలం మామిల్లగూడెం వద్ద కారు, బైక్ ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. బైక్ రాంగ్ రూట్లో రావడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కారు హైద‌రాబాద్ నుంచి ఖమ్మం వైపు ప్రయాణిస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారిది ఖమ్మం జిల్లా అని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement