Saturday, April 20, 2024

ముక్కోటి వైకుంఠ ఏకాదశి : పూజల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి

శ్రీ ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా తుక్కుగూడ మున్సిపాలిటీలోని శ్రీనగర్ ఫ్యాబ్ సిటీలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే జన్నాయిగూడలోని శ్రీ లక్ష్మీ నర్సింహా స్వామి దేవాలయం ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్ మధు మోహన్ వైస్ చైర్మన్ భవాని వెంకట్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement