Friday, April 19, 2024

మంత్రి ప్ర‌శాంత్ రెడ్డిని క‌లిసిన ఎమ్మెల్సీ

రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా శంభిపూర్ రాజు ఏకగ్రీవంగా ఎన్నిక‌య్యారు. అయితే ఆయ‌న ఈరోజు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, కేపీ వివేకానంద, జీవన్ రెడ్డీ, నిజాంపేట్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ బాలరెడ్డి, నిజాంపేట్ కార్పొరేషన్ కార్పొరేటర్ చిట్ల దివాకర్, నాయకులు బొంగునూరి ప్రభాకర్ రెడ్డీ, పోలీస్ గోవింద్ రెడ్డీ పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement