Tuesday, April 23, 2024

ప్రగతి నగర్ లో పీఎం ఫాష్యన్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నూతనంగా ఏర్పాటు చేసిన పీఎం ఫాష్యన్స్ మెన్స్, ఉమెన్స్, కిడ్స్ ఇమిటేషన్ జ్యువెలరీ షాప్ ను ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మేకల వెంకటేష్, ఇంద్రజిత్ రెడ్డి, చిట్ల దివాకర్, శ్రీనివాస్ యాదవ్, బాలాజీ నాయక్, ప్రధాన కార్యదర్శి నాగరాజ్ యాదవ్, నాయకులు కొండారెడ్డి, శ్రీకర్ గుప్త, రాములు నాయక్, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement