Thursday, April 25, 2024

కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చాలి: సీతక్క దీక్ష..

కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రజా ఆరోగ్య అమర నిరాహార దీక్ష చేపట్టారు. ఆరోగ్యశ్రీ – అందరికీ – అన్నిటికీ వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ సీతక్క దీక్షకు దిగారు. ఆరోగ్యశ్రీ ద్వారా కరోనా కి వైద్యం అందించాలని.. ఉచిత అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేచేయాలిని డిమాండ్ చేస్తున్నారు. ఇక కరోనా తో మరణించిన ప్రతి ఒక్క కుటుంబానికి వాళ్లు హాస్పిటల్ లో కట్టిన బిల్లులను మొత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వాళ్లకి తిరిగి చెల్లించాలి ఆమే అన్నారు. రాష్ట్ర NSUI తో కలసి సీతక్క ,బలమౌర్ వెంకట్ ప్రజా ఆరోగ్య ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాము.

Advertisement

తాజా వార్తలు

Advertisement