Thursday, April 25, 2024

అన్నదాతకు అండగా మేమే ఉంటాం: ఎమ్మెల్యే పెద్ది

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం రూరల్ మండలంలో పలు గ్రామాలలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలవడంలో ముందు ఉంటుందని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ మురాల మోహన్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement