Saturday, March 23, 2024

పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రులు

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ ను హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. శుక్రవారం ముఖ్యులు హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణి దేవి, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, నవీన్ రావు, ఎమ్మెల్యే కేపి వివేకానంద, బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ రాజశేఖర్ రెడ్డి, సైబరాబాద్ సీపీ స్టీఫిన్ రవీంద్ర, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement