Thursday, April 18, 2024

ఎర్రోళ్ల శ్రీనివాస్ ను స‌న్మానించిన మంత్రి త‌ల‌సాని

తెలంగాణ మెడికల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎర్రోళ్ళ శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ ను రాష్ట్ర‌ పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సన్మానించి, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, తదితరులున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement