Friday, April 19, 2024

మెట్లబావిని పరిశీలించిన మంత్రులు

సికింద్రాబాద్ బన్సీలాల్ పేటలో చరిత్రాత్మక కట్టడం మెట్లబావిని మంత్రు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నిజాం కాలంలో సుందరంగా నిర్మించిన రాతి కట్టడం మెట్ల బావికి పూర్వ వైభవం తీసుకురావడానికి మంత్రి తలసాని ఆధ్వర్యంలో మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. చాలా ఏండ్ల క్రితం నిర్మించిన ఈ బావిలో నీళ్లు కూడా ఇంకా స్వచ్చంగా ఉండటం అద్భుతమైన విషయం. వారసత్వ సంపద కాపాడుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement