Friday, April 26, 2024

మహా హోమంలో పాల్గొన్న మంత్రి స‌బితా

తెలంగాణ‌ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు వద్ద శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ వరుణ అర్చన అభిషేక మహా హోమం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement