Thursday, April 25, 2024

రవాణా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పువ్వాడ సమీక్ష

హైదరాబాద్ : ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో శనివారం రవాణా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖలో కొనసాగుతున్న సేవలు, ఆదాయ వనరులు, చేపట్టాల్సిన పలు చర్యలపై మంత్రి అధికారులతో చర్చించి ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement