Thursday, April 25, 2024

నిజాం కాలేజీ విద్యార్థినుల సమస్యపై స్పందించిన మంత్రి కేటీఆర్

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ నిజాం కాలేజీ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల హాస్టల్ అలాట్‌మెంట్‌ సమస్యపై స్పందించారు. ఈ విషయంలో జోక్యం చేసుకొని.. వెంటనే సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డికి ఆయన సూచించారు. తాను ఇచ్చిన మాట ప్రకారం.. హాస్టల్ నిర్మాణం చేసి కాలేజీకి అందించిన తర్వాత కూడా ఈ వివాదం అనవసరమని కేటీఆర్‌ పేర్కొన్నారు. సమస్యకు వెంటనే ముగింపు పలకాలని నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్‌కు మంత్రి కేటీఆర్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement