Thursday, April 25, 2024

బీజేపీపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్..

బీజేపీపై తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. సూర్యాపేట జిల్లాలో ఆయన మాట్లాడుతూ… వ్యవసాయాన్ని కార్పోరేట్ చేసేందుకు యత్నించారన్నారు. మోడీ చేసిన ప్రయత్నాలను రైతులు అడ్డుకున్నారన్నారు. ఢిల్లీలో రైతులు మోడీ గో బ్యాక్ అంటూ అంటున్నారన్నారు. రైతు ప్రభుత్వమని బీజేపీ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి మాటలను ఎవరూ నమ్మరని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement