Friday, April 19, 2024

బస్ స్టాప్ ను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ పట్టణం బస్ డిపో ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన RTC బస్ స్టాప్ ను గురువారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. డిపో నాయకులు మహేందర్ రెడ్డి, పోశెట్టి, కిషన్, మంత్రికి పూల మొక్కను ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం RTC రిటైర్డ్ ఉద్యోగుల సంఘ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement