Friday, March 29, 2024

సీఎస్ సోమశ్ కుమార్ కి మంత్రి ఎర్రబెల్లి పరామర్శ

ఇటీవల మృతి వియోగం కలిగిన తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, న‌ర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి ప‌రామ‌ర్శించారు. ఇటీవలే సోమేశ్ కుమార్ త‌ల్లి మీనాక్షి సింగ్ ప‌ర‌మ‌ప‌దించారు. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి హైద‌రాబాద్ లోని సోమేశ్ ఇంటికి వెళ్ళి మీనాక్షి సింగ్ చిత్ర‌ప‌టానికి పూలు చ‌ల్లి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. సోమేశ్ కుమార్ కుటుంబ స‌భ్యుల‌కు త‌మ ప్ర‌గాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement