Thursday, April 25, 2024

వసతి గృహ నిర్మాణానికి మంత్రి భూమి పూజ

జగిత్యాల, ప్ర‌భ‌న్యూస్ : ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో 1 కోటి 70 లక్షల రూపాయల అంచనావ్యయంతో నిర్మించబోయే గిరిజన బాలుర నూతన వసతి భవన నిర్మాణానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తమ్మ, ఎంపీపీ ఎడ్ల చిట్టి బాబు, జెడ్పీటీసీ బత్తిని అరుణ, మాజీ మార్కెట్ చైర్మన్ అయ్యోరి రాజేష్, వైస్ ఎంపీపీ గడ్డం మహిపాల్, మరియు కౌన్సిలర్లు, స్థానిక నాయకులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement