Thursday, April 25, 2024

మేడారం సమ్మక్క పూజారి మృతి

ములుగు జిల్లా తాడ్వాయి మండలం సమ్మక్క పూజారి సిద్దబోయిన సాంబయ్య అనార్యోగంతో మృతి చెందారు. ఈ రోజు తెల్లవారు జామున మూడు గంటల సమయంలో శ్వాస తీసుకోవడం ఇబ్బంది కావడంతో బందువులు మేడారం నుండి ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధృవికరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement