Saturday, April 20, 2024

యువకుడు దారుణ హత్య..

మెదక్ పట్టణంలో ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు బండరాళ్లతో మోదీ కిరాతకంగా హతమార్చారు. పట్టణంలోని ఎల్లమ్మ గుడి వెనకాల పిట్లం బెస్‌కు చెందిన రాచుపల్లి బ్రహ్మచారి (37) దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియ‌ని వ్య‌క్తు దారుణంగా కొట్టి, బండ‌రాళ్ల‌తో మోది చంపిన‌ట్లు తెలుస్తోంది. ఘటన స్థలంలో మద్యం సీసా, పక్కన రెండు బండ రాళ్లు ఉన్నాయి. విషయం తెలుసుకున్న మెదక్ పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement