Wednesday, April 24, 2024

జెండా ఎగుర‌వేస్తుండ‌గా… విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరులో విషాదం చోటుచేసుకుంది. పటాన్ చెరులో స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల్లో విషాదం చోటుచేసుకుంది. జెండా ఎగుర‌వేస్తుండ‌గా.. విద్యుత్ షాక్ తో ఇద్ద‌రు చ‌నిపోయారు. ఈ ప్ర‌మాదంలో మ‌రొక‌రికి తీవ్ర‌గాయాల‌య్యాయి. తీవ్ర గాయాలైన వ్య‌క్తిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement